top of page

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..జగనన్న విద్యా దీవెన..లైవ్ వీడియో

సంక్షేమ పథకాల పంపిణీలో మరింత స్పీడ్‌ పెంచుతున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

సంక్షేమ పథకాల పంపిణీలో మరింత స్పీడ్‌ పెంచుతున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ క్రమంలోనే.. ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు.



 
 
bottom of page