top of page

చివరి ఓవర్లో సిక్సులు.. ధోనీదే అగ్రస్థానం


ree

చివరి ఓవర్లో సిక్సులు.. ధోనీదే అగ్రస్థానం ఇంటర్నేషనల్ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్గా పేరున్న ధోనీ.. ఐపీఎల్లోనూ దాన్ని కొనసాగిస్తున్నారు. 20వ ఓవర్లో అత్యధిక సిక్సులు(57) కొట్టిన ప్లేయర్గా అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో పొలార్డ్ (33), రవీంద్ర జడేజా(26), హార్దిక్ పాండ్యా(25), రోహిత్ శర్మ(23) ఉన్నారు. ధోనీ రికార్డును కొన్నేళ్లపాటు ఎవరూ టచ్ చేసే అవకాశం లేదు.


 
 

Related Posts

See All
bottom of page