‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్’..! 🌟🎬
- Suresh D
- Jul 28, 2023
- 1 min read
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్రో సందడి మొదలైంది. 🎉👏 మెగా హీరోస్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 🎞️ ఇప్పటికే థియేటర్ల వద్ద, ఇటు సోషల్ మీడియాలో హడావిడి స్టార్ట్ చేశారు మెగా ఫ్యాన్స్.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్రో సందడి మొదలైంది. 🎉👏 మెగా హీరోస్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 🎞️ ఇప్పటికే థియేటర్ల వద్ద, ఇటు సోషల్ మీడియాలో హడావిడి స్టార్ట్ చేశారు మెగా ఫ్యాన్స్. 👥 ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసింది. 🎵🎶 మై డియర్ మార్కండేయ పాటలో ఈ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. తాజాగా నెట్టింట ఊర్వశీ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. 📢 అందుకు కారణం లేకపోలేదు.. శుక్రవారం బ్రో రిలీజ్ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేసింది ఊర్వశీ రౌతేలా. “ ఏపీ సీఎం తో నటిస్తున్నందుకు హ్యాపీ గ ఉంది “ అని ట్వీట్ చేసింది . ఇక ఇది చూసిన నెటిజన్స్.. ఊర్వశీ ట్వీట్ పై భిన్నంగా స్పందిస్తూన్నారు. ఏపీ సీఎం జగన్.. మీకు ఈ విషయం ఎవరు చెప్పారు ?.. పవన్ సీఎం ఎప్పుడయ్యారు ?. .ఊర్వశీ ట్వీట్ స్క్రీన్ షార్ట్స్ తీసి మరీ షేర్ చేస్తున్నారు.











































