top of page

శ్రీలంకపై భారత్ ఘనవిజయం..🇮🇳🏏

ఆసియా కప్‌ 2023 లో టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు సెప్టెంబర్ 17న జరిగే టైటిల్ మ్యాచ్‌లో వరుసగా రెండు రోజుల్లో పాకిస్థాన్‌ను, ఆపై శ్రీలంకను ఓడించి టిక్కెట్‌ను కైవసం చేసుకుంది. కొలంబో వేదికగా జరిగిన సూపర్-4 రెండో మ్యాచ్‌లో టీమిండియా 41 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. స్పిన్నర్ల ఆధిక్యం కొనసాగిన ఈ మ్యాచ్‌లో కేవలం 214 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 172 పరుగులకు ఆలౌట్ చేసింది. ముఖ్యంగా 4 వికెట్లతో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్‌ చేయడంతో టీమిండియా విజయం సాధించింది.🇮🇳🏏

ree

 
 
bottom of page