top of page

🚄 ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే గురించి ముఖ్య విషయాలు

ఎక్స్‌ప్రెస్ వే వల్ల ద్వారక నుండి మనేసర్ మధ్య ప్రయాణ సమయం 15 నిమిషాలకు తగ్గుతుంది.

అలాగే మానేసర్ నుంచి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మధ్య దూరం తగ్గి.. 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.

ree

మానేసర్ నుంచి సింఘు బోర్డర్‌ కేవలం 45 నిమిషాల్లో చేరుకోవచ్చు.

ఈ ద్వారక ఎక్స్‌ప్రెస్ నిర్మాణంలో రెండు లక్షల టన్నుల స్టీలు వాడారు.

ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను నిర్మించడానికి తీసుకున్న దానికంటే 30 రెట్లు ఎక్కువ స్టీల్‌తో పాటు, దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా నిర్మాణానికి ఉపయోగించిన దానికంటే ఆరు రెట్లు ఎక్కువ సిమెంట్ కాంక్రీటుని ఉపయోగించారు.

ఇంకా 20 లక్షల క్యుబిక్ మీటర్ల సిమెంటు కాంక్రీట్ వాడారు.

నిర్మాణ సమయంలో తొలగించిన సుమారు 1,200 చెట్లను తిరిగి మరోచోటులో నాటారు.

ఈ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లోని శివ మూర్తి వద్ద NH 48 (పాత NH 8) యొక్క 20-కిమీ మార్క్ వద్ద ప్రారంభమవుతుంది.

ఢిల్లీ-గుడ్‌గావ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలోని శివ్‌-మూర్తి వద్ద ప్రారంభమై ఢిల్లీ సెక్టార్‌ 21లోని ఖేర్కి దౌలా టోల్‌ ప్లాజా వద్ద ముగుస్తుంది.

ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేలో ట్రాఫిక్‌ను సులభతరం చేయడానికి ఇది జాతీయ రాజధాని. గురుగ్రామ్ మధ్య ప్రత్యామ్నాయ రహదారి లింక్‌గా ప్రణాళిక చేయబడింది.

🛤️ దేశంలోనే తొలి ఎనిమిది లైన్ల ఎక్స్‌ప్రెస్‌వే:

ఇందులో 3.6 కి.మీ పొడవు, ఎనిమిది లైన్ల అండర్‌ టన్నెల్‌ రోడ్డును నిర్మించారు.

నాలుగు ప్యాక్ మోటార్‌వే మొత్తం పొడవు 563 కిలోమీటర్లు.


 
 
bottom of page